Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇంట్లో తుమ్మినా దగ్గినా భయపడుతున్నారు.. చివరకు సురేఖ కూడా: చిరంజీవి

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (19:58 IST)
ఫ్లాస్మా దానం చేసిన ఫ్లాస్మా యోధులకు సైబరాబాద్ పోలీసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ నవ్వులు పూయించారు. తన ఇంట్లో పనిచేసే వంటమనిషి, స్విమ్మింగ్ పూల్ కేర్ టేకర్‌కు, ఇలా మరో ఇద్దరికి కరోనా వచ్చిందని వారు కూడా ప్లాస్మా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని తెలియజేశారు.
 
వీరికి కాయగూరలు ద్వారా కరోనావైరస్ వచ్చి ఉంటుందని, కూరగాయలు కోసే సందర్భంలో సరిగా కడకకుండా కోసి ఆ చేతులు ముఖానికి తగలడం ద్వారా వచ్చి ఉంటుందని చెప్పారు చిరంజీవి. మాటల సందర్భంలో చిరంజీవికి దగ్గు రావడంతో ఇది మామాలు దగ్గు మాత్రమేనని, దయచేసి ఎవరూ భయపడవద్దు అని తనదైన శైలిలో చిరంజీవి చెప్పడం..  తరువాత మా ఇంట్లో పొరబాటున తుమ్మినా, దగ్గినా కూడా దూరంగా వెళ్లిపోతున్నారని అనడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.
 
చివరకు సురేఖకు కూడా పొరబాటున నా చేయి తగిలితే సామాజిక దూరం పాటించండి అంటుందని చెప్పడంతో అక్కడ నవ్వులు పువ్వులు పూసాయి. చిరు మాటలకు సైబరాబాద్ కమిషన్ సజ్జనార్ అయితే పగలబడి నవ్వుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Haivan: ప్రియదర్శన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో హైవాన్ ప్రారంభమైంది

వార్ 2 పంపిణీతో బాగా నష్టపోయిన నాగ వంశీ, క్షమించండి అంటూ పోస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments