Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి, మరణం అంచునే అనేకమంది...

Webdunia
శనివారం, 30 మే 2020 (13:46 IST)
పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీరులోని పాక్ ఉగ్రవాద శిబిరాలను కూడా కరోనా వైరస్ చుట్టుముట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని జమ్ము-కాశ్మీరు పోలీసులు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. కరోనా వైరస్ తాకిడి వల్ల ఆక్రమిత పాకిస్తాన్ ఉగ్రవాదులను వారి శిబిరాలను పూర్తిగా కోవిడ్ -19 ముట్టడించిందని, దీని ప్రభావంతో ఉగ్రవాదులు రోగగ్రస్తులయ్యారంటూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
 
మరోవైపు భారతదేశంతో పాటు పాకిస్తాన్ దేశంలోనూ లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఉగ్రవాదులకు ఆహార పదార్థాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అనారోగ్యాలకు గురై మంచానపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరై చాలామంది మృత్యువాత పడే అవకాశం వున్నట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments