Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ వలంటీరు వేధింపులు.. మాజీ మంత్రి కారు డ్రైవర్ సూసైడ్

Webdunia
శనివారం, 30 మే 2020 (13:45 IST)
విశాఖపట్టణం జిల్లాల్లో ఓ విషాదకర సంఘటన జరిగింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కారు డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ గ్రామ వలంటీరు వేధింపులు వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడు సూసైడ్‌కు మందు తమ బంధువులకు పంపిన ఆడియో టేపులో పేర్కొన్నట్టు సమాచారం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా నునపర్తిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని సన్యాసి నాయుడిగా గుర్తించి, ఈయన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
అయితే, గ్రామ వలంటీరు నరసింహా రావు, అతని సోదరుడు దొరబాబు, గంగా భవానీలు కలిసి తనను వేధించారనీ, అందువల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు అతను బంధువులకు పంపిన ఆడియోలో పేర్కొన్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments