Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ వలంటీరు వేధింపులు.. మాజీ మంత్రి కారు డ్రైవర్ సూసైడ్

Webdunia
శనివారం, 30 మే 2020 (13:45 IST)
విశాఖపట్టణం జిల్లాల్లో ఓ విషాదకర సంఘటన జరిగింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కారు డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ గ్రామ వలంటీరు వేధింపులు వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడు సూసైడ్‌కు మందు తమ బంధువులకు పంపిన ఆడియో టేపులో పేర్కొన్నట్టు సమాచారం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా నునపర్తిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని సన్యాసి నాయుడిగా గుర్తించి, ఈయన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
అయితే, గ్రామ వలంటీరు నరసింహా రావు, అతని సోదరుడు దొరబాబు, గంగా భవానీలు కలిసి తనను వేధించారనీ, అందువల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు అతను బంధువులకు పంపిన ఆడియోలో పేర్కొన్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments