Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస నేతల్లో కరోనా కలకలం - నేడు రంజిత్ రెడ్డికి - నిన్న ఎర్రబెల్లికి

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీకి చెందిన నేతల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా వైరస్ బారినపడగా, ఆదివారం అధికార తెరాసకు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయినవారంతా కోవిడ్ పరీక్షలను చేయించుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గ ప్రజలు ఎవ్వరూ తనను కలిసేందుకు రావొద్దని సూచించారు. 
 
పార్లమెంట్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటీజెన్ రాబిట్ టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో రంజిత్ రెడ్డి హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments