Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస నేతల్లో కరోనా కలకలం - నేడు రంజిత్ రెడ్డికి - నిన్న ఎర్రబెల్లికి

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీకి చెందిన నేతల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా వైరస్ బారినపడగా, ఆదివారం అధికార తెరాసకు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయినవారంతా కోవిడ్ పరీక్షలను చేయించుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గ ప్రజలు ఎవ్వరూ తనను కలిసేందుకు రావొద్దని సూచించారు. 
 
పార్లమెంట్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటీజెన్ రాబిట్ టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో రంజిత్ రెడ్డి హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments