Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస నేతల్లో కరోనా కలకలం - నేడు రంజిత్ రెడ్డికి - నిన్న ఎర్రబెల్లికి

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీకి చెందిన నేతల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా వైరస్ బారినపడగా, ఆదివారం అధికార తెరాసకు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయినవారంతా కోవిడ్ పరీక్షలను చేయించుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గ ప్రజలు ఎవ్వరూ తనను కలిసేందుకు రావొద్దని సూచించారు. 
 
పార్లమెంట్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటీజెన్ రాబిట్ టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో రంజిత్ రెడ్డి హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments