Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:41 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గత 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. అనంత్‌నాగ్ జిల్లాలోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో కాశ్మీర్ పోలీసులతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని హతం చేశారు. 
 
ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన 48 గంటల్లో నాలుగు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ ఆరుగురులో ఒక ఉగ్రవాది ఇటీవల బిజ్బెహరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏఎస్ఐ మహ్మద్ అష్రఫ్‌ను హత్యచేసిన ఉగ్రవాది ఒకరు ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments