జమ్మూకాశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:41 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గత 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. అనంత్‌నాగ్ జిల్లాలోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో కాశ్మీర్ పోలీసులతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని హతం చేశారు. 
 
ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన 48 గంటల్లో నాలుగు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ ఆరుగురులో ఒక ఉగ్రవాది ఇటీవల బిజ్బెహరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏఎస్ఐ మహ్మద్ అష్రఫ్‌ను హత్యచేసిన ఉగ్రవాది ఒకరు ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments