Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొంచివున్న ఒమిక్రాన్ ముప్పు : రాత్రిపూట కర్ఫ్యూ విధించిన కర్నాటక

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:24 IST)
ఒమిక్రాన్ వైరస్ ముప్పు పొంచివుండటంతో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనుంది. ఒకవైపు ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. మరోవైపు, కొత్త సంవత్సర వేడుకలు సమీపించాయి. దీంతో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో స్థానికల పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 
 
దీంతో కర్నాటక ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది. ఈ నెల 28వ తేదీ నుంచి పది రోజుల పాటు కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుధాకర్ వెల్లడించారు. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతోందని, ఆ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కాగా, కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments