Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రద్దు!

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (14:48 IST)
మధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలను రద్దుచేస్తూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేస్తే ఆ తర్వాత ఎన్నికల రద్దుకు సంబంధించి ఎన్నికల సంఘానికి ప్రభుత్వం కోరనుంది. 
 
పంచాయతీ రాష్ట్ర సవరణ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం ఉపసంరించుకున్నట్టు మంత్రివర్గ సమావేశం తర్వాత ఆ రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ సరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. అయితే, ఈ ఎన్నికల రద్దుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సివుండగా, అది సాధ్యపడలేదు. ఇపుడు ఈ ఆర్డినెన్స్‌ను తిరిగి తీసుకునిరావాలని ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించనుంది. 
 
రాష్ట్రంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు, వచ్చే యేడాది జరగాల్సిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని కోర్టు సూచన చేసింది. ఈ పరిస్థితుల్లో ఎంపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇపుడు జరుగనున్న పంచాయతీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments