Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 509 కేసులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (10:21 IST)
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,79,644కి చేరింది. ఇందులో 2,70,967 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,172 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇక తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1505కి చేరింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 48,652 కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. దీంతో తెలంగాణలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 63,06,397కి చేరింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments