Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా కేసులు.. 29 మంది మృతి

Webdunia
శనివారం, 15 మే 2021 (10:08 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, గడిచిన 24 గంటల్లో 57,416 టెస్టులు చేయగా.. 4,305 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. ఇందులో 607 కేసులు గ్రేటర్ పరిధిలో నమోదుకాగా..మొత్తం కేసుల సంఖ్య 5,20,709కి చేరిందని చెప్పింది.
 
గడిచిన 24 గంటల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,896కి పెరిగినట్లు తెలిపింది. శుక్రవారం 6,361 మంది వైరస్ నుంచి కోలుకుంటున్నట్లు చెప్పిన ఆరోగ్యశాఖ..రాష్ట్రంలో ప్రస్తుతం 54,832 యాక్టీవ్ కేసులు ఉన్నాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments