Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఏం జరుగుతోంది? కరోనావైరస్ కట్టలు తెంచుకుని విజృంభిస్తోంది

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (22:12 IST)
తమిళనాడులో కరోనావైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నైలో కోవిడ్ 19 కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వరుసగా రెండవ రోజు కూడా కొత్త కోవిడ్ -19 కేసులలో తమిళనాడు శనివారం మరో రికార్డును నమోదు చేసింది. గత 24 గంటల్లో 1,989 కొత్త కేసులతో మొత్తం 42,687కు చేరుకుంది. శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా 1,982 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
 
గుర్తించిన 1,989 కేసుల్లో పది కేసులు ఖతార్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 30 మరణాలు చోటుచేసుకున్నాయి. దీనితో తమిళనాడులో ఈ వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 397కు పెరిగింది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 18,878 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 23,409 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనావైరస్ పరీక్షల్లో భాగంగా ఇప్పటివరకు 6,91,817 నమూనాలను పరీక్షించారు. వీటిలో శనివారం పరీక్ష చేసిన 17,911 నమూనాలు కూడా వున్నాయి.
 
రాష్ట్రంలో 79 కోవిడ్ -19 పరీక్షా సదుపాయాలు ఉన్నాయి, వాటిలో 45 ప్రభుత్వ, 34 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని చెన్నై 1,487 కేసులతో కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ పట్టికలో ముందంజలో ఉంది. చెన్నైలో మాత్రమే నమోదైన కరోనా కేసులు మొత్తం 30,444గా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments