Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ సెలెబ్రిటీలను వెంటాడుతున్న కరోనా వైరస్

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (11:02 IST)
కరోనా వైరస్ సినీ సెలెబ్రిటీలను వెంటాడుతోంది. ఇప్పటికే అనేక మంది సినీ స్టార్స్ ఈ వైరస్ చేతుల్లో చిక్కి కోలుకున్నారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు స్టార్ హీరోలకు ఈ వైరస్ సోకింది. వీరిద్దరూ మలయాళ హీరోలే. వారిలో ఒకరు దుల్కర్ సల్మాన్ కాగా, మరొకరు సురేష్ గోపి. ఈ విషాయన్ని వారిద్దరూ వేర్వేరుగా తమతమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. 
 
ఇటీవలే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు దుల్కర్‌కు కరోనా వైరస్ సోకింది. అలాగే, సురేష్ గోపి కూడా వైరస్ సోకినట్టు ప్రకటించారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయినప్పటికీ నాకు కోవిడ్ పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుంత హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments