Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (10:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో స్వల్ప మార్పులు చేయనున్నారు. ఇదే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ కసరత్తులు చేపట్టింది. ఈ పథకం అమలులోభాగంగా ప్రతి గురువారం నాడు మధ్యాహ్న భోజనానికి బదులుగా ఇడ్లీ సాంబార్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలంలోని చిర్రాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాళలో నూతన మోనూ ప్రకారం ఇడ్లీ సాంబారును వచ్చే వారం నుంచి వడ్డించనున్నారు. 
 
తాడేపల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ప్రతి గురువార మధ్యాహ్నం ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఐదు ఇడ్లీలు చొప్పున వడ్డీస్తామని మధ్యాహ్నం భోజన పథకం అమలు జిల్లా అసిస్టెంట్ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో పాత మెనూ ప్రకారం ప్రతి గురువారం కిచిడీ, టమోటా చట్నీ, ఉడికించిన గుడ్డును విద్యార్థులకు అందచేస్తూ వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం