Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు.. 24 గంటల్లో 97 మంది మృతి

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:06 IST)
ఏపీలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారితో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి.

24 గంటల్లో అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగగా ఇప్పటి వరకు 2,73,085 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,475కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27,58,485 మందికి కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 53,026 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఎపిలో 89,907 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 1,80,703 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ రోజు బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆర్డీఓ ఖాజావలి ప్రకటించారు. బందరు పట్టణ పరిధిలో 31, మండల పరిధిలో 4,  కేసు నమోదయినట్లు, డివిజను పరిధిలో 20 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిన్న ప్రకటించిన కేసులలో  5 కేసులు ఇచ్చిన అడ్రెసు లో నివసించని కారణంగా ఆకేసును లెక్కలోనుంచి తీసినట్లు తెలిపారు. దీనితో డివిజను మొత్తంలో 1140 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆర్డీఓ తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments