Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా ప్రధానికి కరోనా - ఏపీలో మరో 47 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (08:16 IST)
మరో దేశ ప్రధానికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మలేషియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్‌ ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. 
 
యాసిన్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆ పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. మలేషియా ప్రధాని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నుంచే ఆయన  ఈ వైరస్ సోకినట్టు వైద్యులు భావిస్తున్నారు. 
 
ఏపీలో 47 కరోనా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదు కరోనా పాజిటివ్ కేసులు చెన్నై కోయంబేడుతో అనుసంధానమైవున్నాయి. ఈ కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2561కు చేరింది. అలాగే, ఇప్పటివరకు ఆస్పత్రుల నంచి 1778 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments