హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్ .. అంతకంతకూ...

Webdunia
ఆదివారం, 24 మే 2020 (08:05 IST)
హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో భాగ్యనగరి వాసులతో పాటు అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1813కు చేరుకున్నాయి. కొత్తగా నమోదైన 52 కేసుల్లో 33 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదుకావడం గమనార్హం. వీరిలో 19 మంది వలస కూలీలు ఉన్నారు. అలాగే, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 49కు చేరింది. 
 
ఇకపోతే, వివిధ ఆస్పత్రుల నుంచి 25 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1068కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 696 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments