Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గగుడిలో కరోనా కలకలం.. అర్చకుడు శివ మృతి

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (20:43 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా దుర్గగుడిలో కరోనా కలకలం రేపింది. శనివారం కరోనాతో ఆలయ అర్చకుడు రాచకొండ శివ మృతిచెందాడు. కాగా నిన్న కరోనాతో పరిచారకుడు నరేష్‌ మృతిచెందాడు. అలాగే ఈరోజు ఐదుగురు అర్చకులకు కరోనా పాసిటీవ్‌గా నిర్ధరణ అయింది. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలయంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అర్చకులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
 
మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు ఏపీ సర్కార్ కసరత్తులు మొదలు పెట్టింది. నిన్ననే సిరం కంపెనీ సిఇవో, భారత్ బయెటెక్ ఎండిలతో ఫోన్ లో మాట్లాడిన ఏపీ సీఎం వైఎస్ జగన్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున వేరువేరుగా లేఖలు రాసింది. ఏపిలో 18 నుండి 45 వయస్సులోపు వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని సియం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
4.08 కోట్ల డోసులు కోవిషిల్డ్, 4.08 కోవాగ్జిన్ డోసులు సరఫరా చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఆయా కంపెనీల ప్రతినిధులకు ఏపి కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర లేఖలు రాశారు. ఇక మరో పక్క ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మరో ఉన్నతాధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments