Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ : 13 వేల మంది రైల్వే సిబ్బందికి టీకాలు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (18:06 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 13 వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా టీకీలు వేసినట్టు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఇదే అంశంపై ఆ శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, టీకా డ్రైవ్‌లో భాగంగా దశలవారీగా 13వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ను వేసినట్లు తెలిపారు. 

రైల్వే ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌పై లోక్‌సభలో రాజస్థాన్‌లోని పాలి ఎంపీ పీపీ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు. రైల్వే ఉద్యోగులకు టీకాలు వేసే కార్యక్రమం దశలవారీగా జరుగుతుందన్నారు. 

మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. ఇప్పటివరకు 13,117 మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేశామన్నారు. 3,70,316 మంది ఫ్రంట్‌లైన్, రైల్వే ఉద్యోగులను మరో విడత కోసం గుర్తించినట్లు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments