Webdunia - Bharat's app for daily news and videos

Install App

1800 విద్యార్థులు, సిబ్బందికి కరోనా.. ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (11:49 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3.68 కోట్లను దాటింది. కరోనా మృతుల సంఖ్య 10.67 లక్షలను దాటింది. ఈ మహమ్మారి బారినపడిన 2.76 కోట్లమంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 80.39 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 68 వేలకు మించిన బాధితుల పరిస్థితి విషమంగా ఉంది.
 
మరోవైపు ఇంగ్లాండ్‌లో 1800కు మించిన యూనివర్శిటీ విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వెయ్యికిపైగా విద్యార్థులు, 12 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీనికి ముందు 94 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. 
 
ఇదేవిధంగా నార్త్ఊంబరియా యూనివర్శిటీకి చెందిన 619 మంది, డర్హమ్ యూనివర్శిటీకి చెందిన 219 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీలను మూసివేసి తిరిగి ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments