ఒమిక్రాన్‌ చావుదెబ్బ.. 57 దేశాలకు పాకింది..

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (10:00 IST)
Omicron
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌.. డెల్టా వేరియంట్‌ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ ఇప్పుడు 57 దేశాలకు పాకింది. 
 
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,701 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల మరోసారి లాక్‌డౌన్‌ను కూడా విధించారు. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. 
 
ఇప్పటికే డెన్మార్క్‌లో 398 కేసులు నమోదు కాగా, యూకేలో 437, యూఎస్‌లో 50, జింబాబ్వేలో 50 ఒమిక్రాన్ కేసులు నమోదైనాయి. భారత్‌లో 23 కేసులు నమోదైనాయి. ఇప్పటికే పలు దేశాలు ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments