ఒమిక్రాన్ వైరస్ ఎఫెక్ట్: స్థిరంగా బంగారం వెండి ధరలు

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (09:24 IST)
ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన తర్వాత బంగారం ధర పెద్దగా పెరగడం లేదు. తగ్గడమో లేదు. బంగారం, వెండి ధరలు స్థిరంగా వున్నాయి. ఇందులో భాగంగా  హైదరాబాద్‌లో రెండు రోజులుగా బంగారం ధరలు మారలేదు. 
 
నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం 44,760గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,476 పలుకుతోంది. 
 
హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో నగరాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ నగరాల్లో ప్రస్తుతం తులం బంగారం రూ.44,760పలుకుతోంది. 
 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,000 గా ఉంది. ముంబైలో రూ.46,820, న్యూఢిల్లీలో రూ.46,910, కోల్‌కతాలో రూ.47,100, బెంగళూరులో రూ.44,760, కేరళలో రూ.44,760గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిష ఓ పరాన్నజీవి, ఆమె అంటే నాకు అస్సలు ఇష్టం లేదు: సుచిత్ర

Manchu Manoj: బండి భగీరథ్‌ పై పోక్సో కేసు తీవ్రంగా కలవరపరిచింది : మంచు మనోజ్

విజయ్ జీవితంలోకి కొందరు పరాన్నా జీవులుగా ప్రవేశించారు : సుచిత్ర

Ali: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

Nihal: వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సందిగ్ధం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments