భారత్‌లో సరికొత్త ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ : దీపావళి తర్వాత ప్రభంజనం?

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (21:13 IST)
దేశంలో మరో కొత్త ఒమిక్రాన్ ఓరియంట్ వెలుగు చూసింది. దీనికి బీఎఫ్ 7గా నామకరణం చేశారు. ఈ వైరస్ దీపావళి తర్వాత మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ వేరియంట్ ఇప్పటికే విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరించారు. ఈ వైరస్ రోగ నిరోధక శక్తని, వ్యాక్సిన్ల వల్ల ఇచ్చిన ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని వ్యాపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తక్కువగానే ఉన్నాయని, కానీ, వృద్ధులు, పిల్లలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరించారు. 
 
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఒమిక్రాన్ బీఏ 5.1.7 వేరియంట్‌తో పాటు అత్యంత విస్తరణ సమర్థ్యం కలిగిన బీఎఫ్ 7 వేరియంట్‌ను గుర్తించినట్టు బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. 
 
ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్టుగా తేలిందని నిపుణులు వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్లను ఒమిక్రాన్ స్పాన్ అని పిలుస్తున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments