Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న కొత్త వైరస్... ఊపిరితిత్తులపై కన్నేసిన డెల్టాప్లస్

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (10:49 IST)
భారత్‌లో కరోనా వైరస్ భయపెడుతోంది. ముఖ్యంగా, ఇటీవల బయటపడిన కరోనా డెల్టా ప్లస్ వైరస్ ఇతర వేరియంట్లకంటే అధికంగా ఊపిరితిత్తుల్లో కేంద్రీకృతమవుతున్నట్టు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డా.ఎన్‌కే అరోరా తాజాగా పేర్కొన్నారు.
 
అయితే.. దీనివల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందా లేదా వ్యాధి వ్యాప్తి తీవ్రమవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన తెలిపారు. డెల్టా ప్లస్‌ను జున్ 11న తొలిసారిగా గుర్తించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ వేరియంట్‌ను ప్రభుత్వం ఆందోళన కారక వైరస్‌గాను గుర్తించింది. 
 
ఈ కొత్త వేరియంట్ కారణంగా కరోనా సంక్షోభం ఏమలుపు తీసుకుంటందనేది తెలియాలంటే ఈ తరహాకేసులు మరిన్ని వెలుగులోకి రావాలని డా.ఆరోరా పేర్కొన్నారు. 'పరిస్థితులను నిశితంగా గమనిస్తూ.. వైరస్ వ్యాప్తిని విశ్లేషించాలి. అప్పుడే ఈ వేరియంట్‌కున్న వ్యాప్తి సామర్థ్యం ఎంతడిదో అంచనా వేయచ్చు' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments