Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న కొత్త వైరస్... ఊపిరితిత్తులపై కన్నేసిన డెల్టాప్లస్

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (10:49 IST)
భారత్‌లో కరోనా వైరస్ భయపెడుతోంది. ముఖ్యంగా, ఇటీవల బయటపడిన కరోనా డెల్టా ప్లస్ వైరస్ ఇతర వేరియంట్లకంటే అధికంగా ఊపిరితిత్తుల్లో కేంద్రీకృతమవుతున్నట్టు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డా.ఎన్‌కే అరోరా తాజాగా పేర్కొన్నారు.
 
అయితే.. దీనివల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందా లేదా వ్యాధి వ్యాప్తి తీవ్రమవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన తెలిపారు. డెల్టా ప్లస్‌ను జున్ 11న తొలిసారిగా గుర్తించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ వేరియంట్‌ను ప్రభుత్వం ఆందోళన కారక వైరస్‌గాను గుర్తించింది. 
 
ఈ కొత్త వేరియంట్ కారణంగా కరోనా సంక్షోభం ఏమలుపు తీసుకుంటందనేది తెలియాలంటే ఈ తరహాకేసులు మరిన్ని వెలుగులోకి రావాలని డా.ఆరోరా పేర్కొన్నారు. 'పరిస్థితులను నిశితంగా గమనిస్తూ.. వైరస్ వ్యాప్తిని విశ్లేషించాలి. అప్పుడే ఈ వేరియంట్‌కున్న వ్యాప్తి సామర్థ్యం ఎంతడిదో అంచనా వేయచ్చు' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments