Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 606 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 11,980 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 606 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. 
 
అలాగే, మరో 84 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక్క రోజులో ఒక్కటంటే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. తాజాగా కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,858 ఉండగా, ఇందులో 23,03,522 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు 14730 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, దేశంలో మొత్తం 3116 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 5559మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 0.41 శాతంగా ఉంది. ఇపుడు దేశంలో 38,069 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,37,072గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments