Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీ అరేబియాలో సంచలనం : ఒకే రోజు 81 మంది ఉరితీత

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (17:40 IST)
అరబ్ దేశాల్లో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయి. చిన్నపాటి నేరం చేసినా పెద్ద శిక్షలను అమలు చేస్తుంటారు. అలాంటి దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఇక్కడ ఆదివారం ఒక్క రోజే ఏకంగా 81 మందికి ఉరిశిక్షలను అమలు చేశారు. ఇది సంచలనం సృష్టించింది. 
 
మరణశిక్షకు గురైన వారిలో కొందరు అల్‌ఖైదా, ఐసిస్, యెమెన్ హౌతీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన్నట్టు నిర్ధారణ అయిన తీవ్రవాదులు ఉన్నారు. ఉరిశిక్షలను అమలు చేసిన వారిలో 73 మంది సౌదీ అరేబియా వాసులు కాగా, ఏడుగురు యెమెన్ దేశస్తులు, ఒక సిరియా పౌరుడు కూడా ఉన్నాడు. 
 
గత మూడున్న దశాబ్దాల కాలంలో ఇంతమందిని ఒకేరోజు ఉరిశిక్షలు అమలు చేయడం సౌదీ అరేబియాలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత 1980లో ఒకే రోజు 63 మందికి ఉరిశిక్షలను అమలు చేయగా, ఇపుడు ఈ సంఖ్య 81గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments