Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంపల్లిలో మృత్యుఘంటికలు... 36 గంటల్లో 12 మంది మృతి

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (11:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల్ జిల్లాలో కరోనా మృత్యుఘంటికలు మోగుతున్నాయి. గత 36 గంటల్లో ఏకంగా 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో స్థానిక ప్రజల భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
మంచిర్యాలతోపాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ బారినపడిన వారిన బెల్లంపల్లి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుంటారు. అయితే, చాలా మంది రోగులు ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. 
 
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొద్దిరోజుల చికిత్స తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించే రోగులను బలవంతంగా డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇలాంటి వారు తిరిగి బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. అలాంటే అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. కాగా, గత నెల రోజుల వ్యవధిలో ఈ ఆస్పత్రిలో కనీసం 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments