కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాటు వేసిన కరోనావైరస్, 20 రోజుల్లోనే చంపేసింది

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (21:27 IST)
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రావ్ సాహెబ్‌ను కరోనావైరస్ కాటు వేసిది. దీనితో ఆయన గత 20 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. కానీ శనివారం నాడు పరిస్థితి ఆందోళనకరంగా మారి కన్నుమూశారు.
 
మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలోని దెగ్లూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత నెల మార్చి 19వ తేదీన దగ్గు, జలుబు తీవ్రంగా వుండటంతో పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. వెంటనే సమీపంలో ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
 
కానీ ఏప్రిల్ 1వ తేదీన ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయనకు కోవిడ్ నెగటివ్ అని వచ్చింది. కానీ ఆయన అవయవాలు పనితీరు దెబ్బతిన్నది. దీనితో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయనను వెంటిలేటర్ పైన వుంచి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ శనివారం నాడు ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments