Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. కత్తితో 25 సార్లు పొడిచి చంపేశాడు..

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (20:59 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య చోటుచేసుకుంటున్న వాదనలే నేరాలకు తావిస్తున్నాయి. ఇంకా వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. 
 
తాజాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఈ ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీ బుద్ధ విహార్‌ మార్కెట్‌ ప్రాంతంలో హరీశ్‌ అనే వ్యక్తి తన భార్య నీలును శనివారం మధ్యాహ్నం అందరూ చూస్తుండగా కత్తితో 25 సార్లు పొడిచాడు. 
 
ఆమెను కాపాడేందుకు దగ్గరకు రాబోయిన కొందరిని ఆ కత్తితో బెదిరించాడు. కొంతసేపటికి రక్తం మడుగుల్లో నీలు చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి భర్త హరీశ్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఒక మ్యారేజ్‌ బ్యూరోలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments