Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలో 3 సింహాలకు కరోనా.. ఎలా సోకిందంటే?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:19 IST)
ఓ జూలో మూడు సింహాలు కరోనా బారినపడ్డాయి. మనుషుల ద్వారానే వీటికి వైరస్ సంక్రమించి ఉంటుందని నిర్ధారించారు. గౌటెంగ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు జూలో లక్షణాలు లేని వ్యక్తుల ద్వారా వీటికి వైరస్ సోకినట్టు గుర్తించారు. 
 
మనుషుల ద్వారా మూడు సింహాలకు కరోనా సోకిన ఘటన దక్షిణాఫ్రికాలోని ఓ జూలో చోటుచేసుకుంది. కోవిడ్ బారినపడిన సింహాలు దగ్గు, ఆయాసం, ముక్కు కారడం వంటి లక్షణాలతో 15 రోజులపాటు బాధపడినట్టు ప్రిటోరియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దక్షిణాఫ్రికా, గౌటెంగ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ జూలోని సింహాలు కరోనాతో నానా తంటాలు పడుతున్నాయని వారు చెప్తున్నారు. 
 
గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాలో డెల్టా వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఇది జరిగింది. ఐదు నుంచి 15 రోజుల పాటు పొడిదగ్గుతో బాధపడగా, రెండు సింహాలు మాత్రం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డాయి. మొత్తంగా 25 రోజుల్లో సింహాలన్నీ కొవిడ్‌ను జయించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments