Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలో 3 సింహాలకు కరోనా.. ఎలా సోకిందంటే?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:19 IST)
ఓ జూలో మూడు సింహాలు కరోనా బారినపడ్డాయి. మనుషుల ద్వారానే వీటికి వైరస్ సంక్రమించి ఉంటుందని నిర్ధారించారు. గౌటెంగ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు జూలో లక్షణాలు లేని వ్యక్తుల ద్వారా వీటికి వైరస్ సోకినట్టు గుర్తించారు. 
 
మనుషుల ద్వారా మూడు సింహాలకు కరోనా సోకిన ఘటన దక్షిణాఫ్రికాలోని ఓ జూలో చోటుచేసుకుంది. కోవిడ్ బారినపడిన సింహాలు దగ్గు, ఆయాసం, ముక్కు కారడం వంటి లక్షణాలతో 15 రోజులపాటు బాధపడినట్టు ప్రిటోరియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దక్షిణాఫ్రికా, గౌటెంగ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ జూలోని సింహాలు కరోనాతో నానా తంటాలు పడుతున్నాయని వారు చెప్తున్నారు. 
 
గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాలో డెల్టా వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఇది జరిగింది. ఐదు నుంచి 15 రోజుల పాటు పొడిదగ్గుతో బాధపడగా, రెండు సింహాలు మాత్రం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డాయి. మొత్తంగా 25 రోజుల్లో సింహాలన్నీ కొవిడ్‌ను జయించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments