Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక మంత్రికి కరోనా నెగెటివ్... భార్య - కమార్తెకు పాజిటివ్..

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (16:53 IST)
కర్నాటక మంత్రి కె. సుధాకర్ కరోనా వైరస్ బారినపడుకుండా తప్పించుకున్నారు. కానీ, ఆయన భార్య, కుమార్తెకు మాత్రం ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 
 
మంత్రి సుధాకర్ తండ్రి పీఎన్ కేశవ రెడ్డికి (82) ఇప్పటికే కరోనా సోకింది. సోమవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తెలిసింది. దీంతో మంత్రి సుధాకర్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చివుంటుందని భావించి, కరోనా టెస్టులు నిర్వహించారు. 
 
కానీ, తనకు నెగెటివ్ వచ్చిందనీ, తన కుటుంబ సభ్యుల్లో భార్య, కుమార్తెకు మాత్రం పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వారికి చికిత్స జరుగుతోందని తెలిపారు. తనకు, తన ఇద్దరు కుమారులకు కరోనా నెగిటివ్‌ వచ్చిందని మంత్రి సుధాకర్ తెలిపారు.
 
కాగా, ఒక్కరోజు వ్యవధిలో మంగళవారం మంత్రి భార్య, కుమార్తె కరోనా బారినపడినట్లు వెల్లడైంది. గత ఏప్రిల్‌లో మంత్రి, ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులు నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. మంత్రి క్వారంటైన్‌లో కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments