Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోటి మార్కును దాటిన కరోనా వైరస్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (13:30 IST)
దేశంలో కరోనా వైరస్‌లు కోటి మార్కును దాటాయి. అమెరికా అనంతరం భారత్‌లోనే ఈ స్థాయిలో కేసులు నమోదవడం గమనార్హం. శుక్రవారం 11,71,868 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 25,152 కేసులు నమోదయ్యాయని అన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
అయితే కేసులు కోటి మార్కును దాటినప్పటికీ.. గత కొద్దిరోజులుగా కేసుల్లో భారీ పెరుగుదల లేదని తెలిపింది. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో 347మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,45,136కి చేరింది. 
 
యాక్టివ్‌ కేసుల్లోనూ రోజురోజుకి తగ్గుదల కనిపిస్తోందని, ప్రస్తుతం దేశంలో 3,08,751 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఇప్పటివరకు 95,50,712 మంది వైరస్‌ నుండి కోలుకున్నారు. రికవరీ రేటు 95 శాతంపైన ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments