Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోటి మార్కును దాటిన కరోనా వైరస్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (13:30 IST)
దేశంలో కరోనా వైరస్‌లు కోటి మార్కును దాటాయి. అమెరికా అనంతరం భారత్‌లోనే ఈ స్థాయిలో కేసులు నమోదవడం గమనార్హం. శుక్రవారం 11,71,868 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 25,152 కేసులు నమోదయ్యాయని అన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
అయితే కేసులు కోటి మార్కును దాటినప్పటికీ.. గత కొద్దిరోజులుగా కేసుల్లో భారీ పెరుగుదల లేదని తెలిపింది. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో 347మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,45,136కి చేరింది. 
 
యాక్టివ్‌ కేసుల్లోనూ రోజురోజుకి తగ్గుదల కనిపిస్తోందని, ప్రస్తుతం దేశంలో 3,08,751 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఇప్పటివరకు 95,50,712 మంది వైరస్‌ నుండి కోలుకున్నారు. రికవరీ రేటు 95 శాతంపైన ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments