Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను వేధిస్తున్నాడని.. అల్లుడిని అత్తే హత్య చేసింది.. ఎక్కడ?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (12:51 IST)
బిడ్డను వేధిస్తున్నాడని.. మద్యానికి బానిసైన అల్లుడిని అత్తే హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... చెన్నారావుపేట మండలానికి చెందిన ఈరుకి రాములునాయక్ తండాకు చెందిన నరసమ్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లు బాగానే ఉన్నా... ఆ తరువాత మద్యానికి బానిసగా మారాడు. ఏ పని చేయక...అత్త చిలుకమ్మ ఇంట్లో గత కొంతకాలంగా ఇల్లరికం ఉంటున్నాడు.
 
రోజూ తాగి రావడమే కాకుండా కొంతకాలం నుంచి వేధింపులకు కూడా గురిచేస్తున్నాడు. ఇది చూసి సహించలేని అత్త చిలుకమ్మ... అల్లుడు నిద్రిస్తుండగా రోకలిబండతో కొట్టింది. తీవ్ర రక్తస్రావమై ఈరు అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే నేరుగా వెళ్లి నర్శంపేట పోలీసుల ఎదుట అత్త చిలుకమ్మ లోంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments