Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 9 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (10:48 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గతంతో పోల్చితే ఈ కేసుల సంఖ్య తక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9 వేలకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో గత 24 గంటల్లో 9,531 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,43,48,960కు చేరింది. ఈ వైరస్ బాధితుల్లో 4,37,23,944 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,27,368 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 97,648 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 36 మంది కరోనాకు మృత్యువాతపడగా, 11,726 మంది కోలుకున్నారు. 
 
అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో 0.22 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. మరణాల శాతం 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 210.02 కోట్ల మందికి కరోనా టీకాలు పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments