దేశంలో కొత్తగా 9 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (10:48 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గతంతో పోల్చితే ఈ కేసుల సంఖ్య తక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9 వేలకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో గత 24 గంటల్లో 9,531 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,43,48,960కు చేరింది. ఈ వైరస్ బాధితుల్లో 4,37,23,944 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,27,368 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 97,648 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 36 మంది కరోనాకు మృత్యువాతపడగా, 11,726 మంది కోలుకున్నారు. 
 
అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో 0.22 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. మరణాల శాతం 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 210.02 కోట్ల మందికి కరోనా టీకాలు పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments