Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 9216 పాజిటివ్ కేసులు - 391 మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (10:11 IST)
దేశంలో కొత్తగా మరో 9261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 391 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో వెల్లడించింది. 
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 9261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. వీరిలో 3,40,45,666 మంది ఈ వైరస్‌ను జయించగా, మరో 99,976 మంది ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 
అలాగే, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4,70,115 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 391 మంది చనిపోయారు. అలాగే, 8612 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే ఒమిక్రాన్ కేసులు రెండు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు కూడా బెంగుళూరులోనే నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments