Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 23 మే 2022 (11:04 IST)
దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,31,38,393కు చేరింది. ఇందులో 4,25,99,102 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
కాగా, ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన బాధితుల్లో 5,24,459 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇపుడు దేశంలో 14,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2099 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా 46 మంది చనిపోయారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments