Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా 15 వేల కోవిడ్ కేసులు - దేశంలో 90 వేలు - ఫోర్త్ వేవ్ తప్పదా?

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (13:41 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 90 వేలు దాటిపోయాయి.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో గత 24 గంటల్లో మొత్తం 15940 కేసులు కొత్తగా నమోదు కాగా, వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే సగానికిపైగా కేసులు ఉంటున్నాయి. ఇక క్రియాశీల కేసులు భారీగా పెరుగుతూ 90 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. 
 
24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 3,63,103 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొత్తగా నమోదైన కేసులు 15,940 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 4205, కేరళలో 3,981 కేసులు ఉన్నాయి. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉంది. అలాగే, 20 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,974కు చేరుకుంది. అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి  సంఖ్య 12425గా ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసు సంఖ్య 91,779గా ఉంది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments