దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (09:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత మంగళవారం 8 వేలకు తగ్గిన ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం 12 వేలుగా నమోదయ్యాయి. శుక్రవారం ఈ కేసుల సంఖ్య 15,754కు చేరాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి చేరగా, ఇందులో 4,36,85,535 మందికి బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,253 మంది కరోనా వైరస్‌కు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,01,830 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
గత 24 గంటల్లో 47 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతి చెందగా, 15,220 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసుల యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం మరణాలు, 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 209.27 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments