Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసు - ఆందోళనలో ప్రజలు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (16:23 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఏడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గత 24 గంటల్లో 7,584 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 7,240 కేసులు నమోదయ్యాయి. అలాగే, 24 మంది చనిపోగా, మరో 3,791 మంది కోలుకున్నారు. 
 
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే ఇపుడు దేశంలో 36,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,32,05,106కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,26,44,092 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 5,24,747కు చేరింది. 
 
ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే 8813 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కేరళలో 2193, ఢిల్లీలో 622, కర్నాటకలో 471, హర్యానాలో 348 చొప్పున పాజిటివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు కూడా పెరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments