Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు టీకా.. డిసెంబర్ నాటికి 10 కోట్ల డోసులు.. భారత్‌లోనే..?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (12:23 IST)
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. చలికాలం రావడంతో కరోనాకు రెక్కలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నాలుగు రకాల కరోనా వ్యాక్సిన్‌లు ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు.
 
ఇందులో భాగంగా ఆక్స్ ఫర్డ్-సీరం ఇన్స్టిట్యూట్ కలిసి డెవలప్ చేస్తున్న కోవిషీల్డ్ టీకా మూడోదశ ట్రయల్స్‌లో ఉంది. ఫలితాలను బట్టి డిసెంబర్‌లో టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఉత్పత్తి ప్రారంభిస్తారు. డిసెంబర్ చివరి వరకు 10 కోట్ల డోసులు అందుబాటులో ఉంచేలా సీరం ఇన్స్టిట్యూట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ 10 కోట్ల డోసులను ఇండియాలోనే వినియోగిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments