Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరింతగా తగ్గిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (10:34 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింతగా తగ్గాయి. నిజానికి గత 20 రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతున్న విషయంతెల్సిందే. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,051 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,38,524కు చేరింది. అలాగే, 206 మంది చనిపోయారు. తాజాగా చనిపోయిన మృతులతో కలుపుకుంటే కరోనా కారణంగా ప్రాణాలతో కోల్పోయిన వారి సంఖ్య 5,12,109కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 37,901 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,21,24,284గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,02,131కు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments