Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో కరోనా వైరస్, లక్షణాలు ఎలా వుంటాయో తెలుసా?

Webdunia
గురువారం, 14 మే 2020 (15:57 IST)
కరోనా వైరస్ సోకితే దగ్గు, తుమ్ము, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని తెలిసిందే. అయితే వీటికి భిన్నంగా పిల్లల్లో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ పిల్లల్లో మొదటిగా ప్రేగులపై, జీర్ణాశయంపై దాడి చేస్తోందని తేలింది. దీనివల్ల విరేచనాలు, జ్వరం వంటివి వెలుగు చూస్తున్నాయి. 
 
శ్వాస ఇబ్బందులు లేకపోయినా, ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. ఫ్రాంటీయర్స్ జనరల్‌లో ప్రచురితమైన పరిశోధనా కథనం ప్రకారం వైరస్ సోకిన తొలినాళ్లలో చిన్నారులు గ్యాస్ట్రో ఇంటెస్టనల్ లక్షణాలతో సతమతమవుతున్నారు. జీర్ణకోశంపై దాడి చేసి ఇబ్బంది కలిగిస్తోంది. 
 
వైరస్ రిసెప్టర్‌లు దాడి చేసే ఊపిరితిత్తుల్లోని కణాలే ప్రేగుల్లో కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. శ్వాస ఇబ్బందులు లేనప్పటికీ చిన్నారులు, నిమోనియా, కరోనా వైరస్ బారిన పడినట్లుగా మేము గుర్తించామని వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments