Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ వ్యాపారులను దోచుకున్నారు... ఎవరు?

Webdunia
గురువారం, 14 మే 2020 (15:53 IST)
తప్పు చేస్తే శిక్ష విధించాల్సిన పోలీసులే అక్రమానికి పాల్పడితే ఏం చేయాలి? కరోనా లాక్‌డౌన్‌ని అడ్డుపెట్టుకుని వ్యాపారుల నుండి కోట్ల రూపాయలు బలవంతంగా గుంజారు. సిగరెట్ వ్యాపారుల నుంచి సుమారు రూ.1.75 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు బెంగళూరు సీసీబీ ఏసీపీ ప్రభుశంకర్, ఇన్‌స్పెక్టర్లు నిరంజన్, అజయ్‌లపై ఆరోపణలు వచ్చాయి. 
 
ఇలా డిస్ట్రిబ్యూటర్ల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన విషయం డీజీపీ దృష్టికెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ జరపగా ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో కేసు నమోదైంది. పోలీసు అధికారుల నుంచి రూ.52 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆ మేరకు డీజీపీకి నివేదిక అందజేశారు. నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరిపించాలని పోలీసు ఉన్నతాధికార వర్గాలు యోచిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments