Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ వ్యాపారులను దోచుకున్నారు... ఎవరు?

Webdunia
గురువారం, 14 మే 2020 (15:53 IST)
తప్పు చేస్తే శిక్ష విధించాల్సిన పోలీసులే అక్రమానికి పాల్పడితే ఏం చేయాలి? కరోనా లాక్‌డౌన్‌ని అడ్డుపెట్టుకుని వ్యాపారుల నుండి కోట్ల రూపాయలు బలవంతంగా గుంజారు. సిగరెట్ వ్యాపారుల నుంచి సుమారు రూ.1.75 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు బెంగళూరు సీసీబీ ఏసీపీ ప్రభుశంకర్, ఇన్‌స్పెక్టర్లు నిరంజన్, అజయ్‌లపై ఆరోపణలు వచ్చాయి. 
 
ఇలా డిస్ట్రిబ్యూటర్ల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన విషయం డీజీపీ దృష్టికెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ జరపగా ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో కేసు నమోదైంది. పోలీసు అధికారుల నుంచి రూ.52 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆ మేరకు డీజీపీకి నివేదిక అందజేశారు. నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరిపించాలని పోలీసు ఉన్నతాధికార వర్గాలు యోచిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments