Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోతే గుండెపోటు అని సర్టిఫికేట్ ఇచ్చారు, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:00 IST)
ముంబైలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వ్యాధితో ఓ వ్యక్తి మరణిస్తే ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడని సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ముంబైలోని కుర్లాలోని హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీరా విషయం బయటకు రావడంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పప్పు ఖాన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల కుర్లాలోని న్యూ నూర్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటుండగానే అతడు కరోనాతో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబం వద్ద డబ్బులు కట్టించుకొని గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఇంటికి పంపించారు. 
 
అనుమానంతో వ్యాధి లక్షణాలను పరిశీలించగా అతనికి కరోనా అని తేలింది. దీంతో వైద్యులు సరిగా పరీక్షలు చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బయటకు రాగానే మృతుని కుటుంబ సభ్యులు తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్లినట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments