నౌకలో కరోనా.. 800 మందికి కోవిడ్ పాజిటివ్.. ఎక్కడ?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (16:56 IST)
Ship
కరోనా పలు దేశాల్లో మాత్రం కోరలు చాస్తోంది. తాజాగా న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న నౌకలో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూశాయి. అందులో మొత్తం 4,600 మంది ప్రయాణీస్తుండగా, 800 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆ నౌకను కరోనా ప్రోటోకాల్‌ను అమలు చేస్తామని కంపెనీ ప్రెసిడెంట్ మార్గరెట్ ఫిట్జెరాల్డ్ తెలిపారు. 
 
ఆస్ట్రేలియాలో సిడ్నీలో కోవిడ్ -19తో సుమారు 800 మంది ప్రయాణీకులతో కూడిన హాలిడే క్రూయిజ్ షిప్ డాక్ చేయబడింది. ఈ ప్రయాణీకులతో ఐదుగురికి ఒకరి కోవిడ్ వుందని నిర్ధారించారు. 
 
గతంలో 2020 ప్రారంభంలో రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ కోవిడ్ వ్యాప్తిని గుర్తు చేస్తుంది. అప్పుడు 900 మందికిపైగా కరోనా పాజిటివ్ రాగా, 28 మంది మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments