Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిన కోవిడ్ కేసులు - పెరిగిన మరణాలు

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోతున్నాయి. అయితే, మరణాలు మాత్రం తగ్గడ లేదు. గడిచిన 24 గంటల్లో 1241 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో కొత్తగా 67,084 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 4.4 శాతంగా ఉంది. దేశంలో 7,90,789 మంది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా హోం, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే, గడిచిన 24 గంటల్లో 1,67,882 మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments