Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ప్రజలకు చుక్కలుచూపిన ట్రాఫిక్ పోలీసులు.. సీఎం జగన్ ఆగ్రహం

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:39 IST)
తన విశాఖ పర్యటన సమయంలో స్థానిక ప్రజలకు, వాహనచోదకులకు, విమాన ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి గురిచేసిన విశాఖ పోలీసులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసే పనుల వల్ల తన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటూ ఆయన పోలీస్ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. 
 
కాగా, బుధవారం సీఎం జగన్ విశాఖలోని శారదాపీఠం దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా గంటలకొద్దీ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిపివేసి, దుకాణాలు మాయించి నరకం చూపించారు. గతంలో ఎన్నోసార్లు అనేకసార్లు సీఎం జగన్ విశాఖకు వచ్చారు. అపుడు కేవలం ఐదు పది నిమిషాలు మాత్రమే ట్రాఫిక్ నిలిపివేసేవారు. 
 
కానీ, ఈ దఫా ఏకంగా 2.30 గంటల మేరకు వాహనాలను నిలిపివేసి చుక్కలు చూపించారు. ట్రాఫిక్ పోలీసులు అతి చర్యల వల్ల విమాన ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ముఖ్యంగా, ట్రాఫిక్ నిలిపివేయడంతో విమాన ప్రయాణికులు రెండు కిలోమీటర్ల మేరకు నడిచి విమానాశ్రాయానికి చేరుకోవాల్సి వచ్చింది. అలాగే, స్థానికులు తీవ్రంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీరికష్టాలు మీడియాలో ప్రధాన శీర్షికలో రావడంతో సీఎం జగన్ పోలీసుల అధికారులపై మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments