Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనగామ - యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (08:57 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన ఈ రెండు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన సమయంలో ఆయా జిల్లాల్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవాలకు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తారు. 
 
జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అనేక కొత్త జిల్లాలకు సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించి వినియోగంలోకి తెచ్చింది. 
 
ఇపుడు ఈ రెండు జిల్లాలకు నిర్మించిన కొత్త భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత యాదాద్రి పుణ్యక్షేత్ర నిర్మాణంలో భాగంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్‌ను ఆయన ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఈ రెండు జిల్లాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments