Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ" కోసం విశాఖకు వస్తున్న రాష్ట్రపతి

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (08:34 IST)
భారత రాష్ట్రపతి ఈ నెల 20వ తేదీన విశాఖపట్టణానికి వస్తున్నారు. విశాఖలో జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఇందుకోసం ఆయన 20వ తేదీ ఆదివారం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నేరుగా నౌకాదళ అతిథి గృహానికి చేరుకుంటారు. 
 
ఆ రాత్రికి అక్కడే బస చేసి 21వ తేదీన నౌకాదళం ఆధ్వర్యంలో జరుగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన వివరాలను విశాఖ జిల్లా అధికారులకు రాష్ట్రపతి భవన్‌ను వచ్చాయి. దీంతో అందుకు తగిన విధంగా వారు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments