Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళనలు

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (08:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇపుడు ఆందోళనలతో అట్టుకుడిపోతోంది. నిత్యం ఏదో ఒక అంశంపై రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. పీఆర్సీ సాధన కోసం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన సమ్మెతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు.. వైకాపా ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇది టీ కప్పులో తుఫానులా మారింది. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆందోళనను విరమించినా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా నిరుద్యోగులు జతకలిసారు. 
 
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేయాలని నిరుద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు, నిరుద్యోగుల ఆందోళనలకు విద్యార్థి సంఘాలు కూడా  సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
 
ఈ నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి ముందుస్తుగా పలు చోట్ల నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం తక్షణం విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో వారు ఈ ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధశాఖల్లో ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments