చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటలూ మృతదేహాలను..?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:35 IST)
చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇంకా చైనాలో ఇప్పటివరకు 5,327 మంది కొవిడ్‌తో మరణించారని అధికారిక వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్ లోనే రోజుల వ్యవధిలో 2700 మంది మరణించినట్లు హాంకాంగ్ మీడియా చెప్తోంది. 
 
ఇకపోతే.. చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తేశాక దేశంలో కరోనా వైరస్ ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్ పింగ్ సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే రోజుకు సుమారు 200 వందల మృతదేహాలను తీసుకువస్తున్నారని.. పని ఒత్తిడి పెరిగిందని.. రోజులో 24 గంటలూ మృతదేహాలను కాలుస్తున్నామని అక్కడ వైద్య సిబ్బంది చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments