Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటలూ మృతదేహాలను..?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:35 IST)
చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇంకా చైనాలో ఇప్పటివరకు 5,327 మంది కొవిడ్‌తో మరణించారని అధికారిక వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్ లోనే రోజుల వ్యవధిలో 2700 మంది మరణించినట్లు హాంకాంగ్ మీడియా చెప్తోంది. 
 
ఇకపోతే.. చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తేశాక దేశంలో కరోనా వైరస్ ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్ పింగ్ సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే రోజుకు సుమారు 200 వందల మృతదేహాలను తీసుకువస్తున్నారని.. పని ఒత్తిడి పెరిగిందని.. రోజులో 24 గంటలూ మృతదేహాలను కాలుస్తున్నామని అక్కడ వైద్య సిబ్బంది చెప్తోంది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments