Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే స్టాక్ మార్కెట్.. నష్టాలతో ముగిసిన సూచీలు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:18 IST)
బాంబే స్టాక్ మార్కెట్ కు నేడు బ్లాక్ డే అనే చెప్పాలి. బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చూరగొన్నాయి. రూపాయి బలహీనత, చైనాలో కోవిడ్ కేసుల పెరుగుద కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది. 
 
తద్వారా బుధవారం సాయంత్రం బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల నష్టపోయి.. 61 వేల 702 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 18,385 పాయింట్ల వద్ద ముగిసింది. 

సంబంధిత వార్తలు

మావయ్య కోసం.. కాలినడకన తిరుమలకు హీరో సాయి ధరమ్ తేజ్! (Video)

పదకొండు మంది జీవితాల కథే కమిటీ కుర్రోళ్లు చిత్రం : నిహారిక కొణిదెల

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments